Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పెషల్ సాంగ్ ఆకలి తీర్చే పాట... రంగంలోకి ఈషా రెబ్బా

సెల్వి
బుధవారం, 24 జనవరి 2024 (19:10 IST)
సంక్రాంతికి ఐటెం సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. మహేష్ బాబు గుంటూరు కారంలోని కుర్చీ మడతపెట్టి పాట తప్ప, మరే ఇతర చిత్రంలోని పాట ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అందుకేనేమో ఇక స్పెషల్ సాంగ్స్‌ని ఇష్టపడే సినీ ప్రియుల ఆకలిని తీర్చే సినిమా రాబోతోంది.
 
సెన్సేషనల్ స్టార్ విశ్వక్సేన్ రాబోయే చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి"లో మాస్ బీట్ సాంగ్ రాబోతోంది. ఈ పాట కోసం నోరా ఫతేహి, కాజల్ అగర్వాల్ వంటి తారల పేర్లను మేకర్స్ పరిశీలించారు. 
 
కానీ దర్శకుడు కృష్ణ చైతన్య ఈ పాటకు తెలుగు బ్యూటీని రంగంలోకి దించాలని భావిస్తున్నారట. దీంతో ఈషా రెబ్బా పేరు తెరపైకి వచ్చింది. మరో రెండు రోజుల్లో పాట చిత్రీకరణ జరగనుంది. ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి షూటింగ్ మార్చి 8న విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

పాకిస్తాన్ పోలీసులను పరుగెత్తించి కర్రలతో బాదుతున్న సింధ్ ప్రజలు, ఎందుకని?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments