Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి పీటలెక్కనున్న 'లూసిఫర్' దర్శకుడు

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (14:50 IST)
రన్ రాజా రన్ వంటి సూపర్ హిట్ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన దర్శకుడు సుజిత్. ఆ సినిమా సూపర్‌గా నచ్చడంతో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తనను డైరెక్ట్ చేసే అవకాశాన్ని సుజిత్‌కు ఇచ్చాడు. ఫలితంగా సాహో చిత్రం వచ్చింది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. కలెక్షన్ల పరంగా అదరహో అయినప్పటికీ.. టాక్ పరంగా నిరాశపరిచింది. 
 
అయినప్పటికీ సుజిత్‌కు మరో మెగా ఛాన్స్ లభించింది. మలయాళ చిత్రం లూసిఫర్‌ను తెలుగులోకి మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రం దర్శకత్వ బాధ్యతలను సుజిత్‌కు చిరంజీవి అప్పగించారు. ప్రస్తుతం ఈ స్క్రిప్టును తయారు చేసే పనిలో నిమగ్నమైవున్నాడు. 
 
ఈ నేపథ్యంలో ఈ యంగ్ డైరెక్టర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడట. తను ఎంతో కాలంగా ప్రేమిస్తున్న ప్రవళ్లిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడట. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలూ అంగీకరించారని సమాచారం. ఈ నెల పదో తేదీన ఎంగేజ్మెంట్ అని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ బస్సు తయారీ ప్లాంట్‌ ప్రారంభం

కాశ్మీర్‌లో జష్న్-ఎ-బహార్ సీజన్, తులిప్ గార్డెన్‌లో లక్షల తులిప్‌ పుష్పాలు

Smita Sabharwal: స్మితా సభర్వాల్‌కు నోటీసు జారీ.. ఆ నిధులను తిరిగి ఇవ్వాలి...

Bengaluru techie: నా భార్య వేధిస్తోంది.. ప్రైవేట్ భాగాలపై దాడి.. బెంగళూరు టెక్కీ

జనసేన పార్టీ 12వ వార్షికోత్సవ వేడుకలు.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments