Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ స్టార్‌తో కొత్త కాపురం పెట్టిన అల్లు శిరీష్ హీరోయిన్!

నచ్చిన మగాడితో డేటింగ్ చేయడం, వీలుపడితే సహజీవనం చేయడం ఇపుడు ఓ ఫ్యాషన్‌గా మారిపోయింది. ఈ కోవలో యువతీ యువకులే కాదు.. సెలెబ్రిటీలు సైతం ఉన్నారు. అలాంటి వారిలో యామీ గౌతమ్ ఒకరు.

Webdunia
ఆదివారం, 10 జులై 2016 (14:56 IST)
నచ్చిన మగాడితో డేటింగ్ చేయడం, వీలుపడితే సహజీవనం చేయడం ఇపుడు ఓ ఫ్యాషన్‌గా మారిపోయింది. ఈ కోవలో యువతీ యువకులే కాదు.. సెలెబ్రిటీలు సైతం ఉన్నారు. అలాంటి వారిలో యామీ గౌతమ్ ఒకరు. ఆ మధ్యకాలంలో అల్లు శిరీష్ చిత్రం 'గౌరవం' ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన హీరోయిన్. తెలుగులో పెద్దగా క్లిక్‌ కాలేదు కానీ, బాలీవుడ్‌లో అడపాతడపా సినిమాలు చేస్తూ ఫాంలోనే ఉంది.
 
ఇటీవల బాలీవుడ్‌ హీరోతో సీక్రెట్‌గా కాపురం పెట్టేసిందన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. 'సనమ్‌ రే'లో పుల్కిత్ సామ్రాట్‌, యామీ జంటగా నటించారు. సినిమాల్లో ప్రేమ సన్నివేశాల్లో నటించే సమయంలోనే వీరిద్దరి మధ్య రియల్‌ ప్రేమ మొదలైందట. ప్రేమించుకోవడంతోనే ఆగిపోకుండా ముంబైలో ఓ ఫ్లాట్‌లో ఏకంగా కొత్త కాపురమే పెట్టేశారట. దీనిపై పుల్కిత్ మాత్రం స్పందించినప్పటికీ.. యామీ మాత్రం పెదవి విప్పడంలేదు. దీంతో సీక్రెట్‌ కాపురం నిజమేనేమో? అన్న అనుమానాలు బాలీవుడ్‌లో వ్యక్తం అవుతున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments