Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి దంపతుల మధ్య చిచ్చుపెట్టిన కుమార్తె జాహ్నవి... ఎందుకో తెలుసా?

అతిలోకసుందరి శ్రీదేవి కాపురంలో చిచ్చురేగింది. ఈ చిచ్చుకు ఆమె కుమార్తె శ్రీదేవి కావడం గమనార్హం. బాలీవుడ్‌లో అన్యోన్య దంపతులుగా శ్రీదేవి - బోనీకపూర్‌లు వెలుగొందుతున్నారు.

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2017 (12:10 IST)
అతిలోకసుందరి శ్రీదేవి కాపురంలో చిచ్చురేగింది. ఈ చిచ్చుకు ఆమె కుమార్తె శ్రీదేవి కావడం గమనార్హం. బాలీవుడ్‌లో అన్యోన్య దంపతులుగా శ్రీదేవి - బోనీకపూర్‌లు వెలుగొందుతున్నారు. అయితే, వీరి మధ్య ఇటీవల మనస్పర్ధలు చోటుచేసుకున్నాయట. దీనికి కారణం వారి గారాలపట్టి జాహ్నవి అని తెలియడంతో వారంతా విస్తుపోయారట. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
జాహ్నవి సినీరంగ ప్రవేశంపై శ్రీదేవి బోలెడన్ని ప్లాన్లు వేస్తోంది. ఓ అగ్ర దర్శకుడి చేత ఓ పెద్ద బ్యానర్‌లో కూతురి అరంగేట్రం చేయించాలన్నది ఆవిడగారి ఆశ. తల్లిగా ఆవిడ కోరికలు ఆవిడకుంటే, తండ్రి బోనీ కపూర్‌కి కూడా కూతురి విషయంలో అనేక కోరికలు ఉన్నాయట. 
 
కుమార్తె నటించే మొదటి సినిమా తనే నిర్మించాలన్నది బోనీ కపూర్ డ్రీమ్. ఇక్కడే భార్యాభర్తలకి తేడా వచ్చిందట. బోనీ సినిమాలో జాహ్నవి నటిస్తే తన కెరీర్‌ ప్రారంభంలోనే అటకెక్కేస్తుందని శ్రీదేవి తెగ భయపడుతోందట. కూతురి సినిమాలో కలగచేసుకోవద్దనీ శ్రీదేవి, తండ్రిగా అది తన బాధ్యత అంటూ బోనీ కపూర్‌ ఇద్దరూ ప్రతిరోజూ గొడవ పడుతున్నారట. ఇంతకీ ఈ వివాదం ఎక్కడకు చేరుతుందో వేచి చూడాల్సిందే. 

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన... 24 నాటికి వాయుగుండం...

మహిళపై పగబట్టిన పాము, ఆరేళ్లుగా అదను చూసి కాటు

కిడ్నీల దానం పేరు మనుషుల అక్రమ రవాణా.. కేరళ వాసి అరెస్టు!!

పెట్రోల్ బంకులో పేలిన లారీ ఆయిల్ ట్యాంక్, అందరూ పారిపోయారు కానీ ఒక్కడు మాత్రం - video

200 మంది విటులకు హెచ్.ఐ.వి రోగాన్ని అంటించిన వ్యభిచారిణి.. ఎక్కడ?

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments