Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి దంపతుల మధ్య చిచ్చుపెట్టిన కుమార్తె జాహ్నవి... ఎందుకో తెలుసా?

అతిలోకసుందరి శ్రీదేవి కాపురంలో చిచ్చురేగింది. ఈ చిచ్చుకు ఆమె కుమార్తె శ్రీదేవి కావడం గమనార్హం. బాలీవుడ్‌లో అన్యోన్య దంపతులుగా శ్రీదేవి - బోనీకపూర్‌లు వెలుగొందుతున్నారు.

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2017 (12:10 IST)
అతిలోకసుందరి శ్రీదేవి కాపురంలో చిచ్చురేగింది. ఈ చిచ్చుకు ఆమె కుమార్తె శ్రీదేవి కావడం గమనార్హం. బాలీవుడ్‌లో అన్యోన్య దంపతులుగా శ్రీదేవి - బోనీకపూర్‌లు వెలుగొందుతున్నారు. అయితే, వీరి మధ్య ఇటీవల మనస్పర్ధలు చోటుచేసుకున్నాయట. దీనికి కారణం వారి గారాలపట్టి జాహ్నవి అని తెలియడంతో వారంతా విస్తుపోయారట. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
జాహ్నవి సినీరంగ ప్రవేశంపై శ్రీదేవి బోలెడన్ని ప్లాన్లు వేస్తోంది. ఓ అగ్ర దర్శకుడి చేత ఓ పెద్ద బ్యానర్‌లో కూతురి అరంగేట్రం చేయించాలన్నది ఆవిడగారి ఆశ. తల్లిగా ఆవిడ కోరికలు ఆవిడకుంటే, తండ్రి బోనీ కపూర్‌కి కూడా కూతురి విషయంలో అనేక కోరికలు ఉన్నాయట. 
 
కుమార్తె నటించే మొదటి సినిమా తనే నిర్మించాలన్నది బోనీ కపూర్ డ్రీమ్. ఇక్కడే భార్యాభర్తలకి తేడా వచ్చిందట. బోనీ సినిమాలో జాహ్నవి నటిస్తే తన కెరీర్‌ ప్రారంభంలోనే అటకెక్కేస్తుందని శ్రీదేవి తెగ భయపడుతోందట. కూతురి సినిమాలో కలగచేసుకోవద్దనీ శ్రీదేవి, తండ్రిగా అది తన బాధ్యత అంటూ బోనీ కపూర్‌ ఇద్దరూ ప్రతిరోజూ గొడవ పడుతున్నారట. ఇంతకీ ఈ వివాదం ఎక్కడకు చేరుతుందో వేచి చూడాల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిరిండియా విమాన ప్రమాదం - దర్యాప్తు అధికారికి ఎక్స్ కేటగిరీకి భద్రత

మహా న్యూస్ చానెల్‌‍పై దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి

భర్తకి 12 మంది స్త్రీలతో వివాహేతర సంబంధం, భార్యను 8 సార్లు కత్తితో పొడిచాడు

ఐఫోన్‌లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments