శ్రీదేవి దంపతుల మధ్య చిచ్చుపెట్టిన కుమార్తె జాహ్నవి... ఎందుకో తెలుసా?

అతిలోకసుందరి శ్రీదేవి కాపురంలో చిచ్చురేగింది. ఈ చిచ్చుకు ఆమె కుమార్తె శ్రీదేవి కావడం గమనార్హం. బాలీవుడ్‌లో అన్యోన్య దంపతులుగా శ్రీదేవి - బోనీకపూర్‌లు వెలుగొందుతున్నారు.

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2017 (12:10 IST)
అతిలోకసుందరి శ్రీదేవి కాపురంలో చిచ్చురేగింది. ఈ చిచ్చుకు ఆమె కుమార్తె శ్రీదేవి కావడం గమనార్హం. బాలీవుడ్‌లో అన్యోన్య దంపతులుగా శ్రీదేవి - బోనీకపూర్‌లు వెలుగొందుతున్నారు. అయితే, వీరి మధ్య ఇటీవల మనస్పర్ధలు చోటుచేసుకున్నాయట. దీనికి కారణం వారి గారాలపట్టి జాహ్నవి అని తెలియడంతో వారంతా విస్తుపోయారట. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
జాహ్నవి సినీరంగ ప్రవేశంపై శ్రీదేవి బోలెడన్ని ప్లాన్లు వేస్తోంది. ఓ అగ్ర దర్శకుడి చేత ఓ పెద్ద బ్యానర్‌లో కూతురి అరంగేట్రం చేయించాలన్నది ఆవిడగారి ఆశ. తల్లిగా ఆవిడ కోరికలు ఆవిడకుంటే, తండ్రి బోనీ కపూర్‌కి కూడా కూతురి విషయంలో అనేక కోరికలు ఉన్నాయట. 
 
కుమార్తె నటించే మొదటి సినిమా తనే నిర్మించాలన్నది బోనీ కపూర్ డ్రీమ్. ఇక్కడే భార్యాభర్తలకి తేడా వచ్చిందట. బోనీ సినిమాలో జాహ్నవి నటిస్తే తన కెరీర్‌ ప్రారంభంలోనే అటకెక్కేస్తుందని శ్రీదేవి తెగ భయపడుతోందట. కూతురి సినిమాలో కలగచేసుకోవద్దనీ శ్రీదేవి, తండ్రిగా అది తన బాధ్యత అంటూ బోనీ కపూర్‌ ఇద్దరూ ప్రతిరోజూ గొడవ పడుతున్నారట. ఇంతకీ ఈ వివాదం ఎక్కడకు చేరుతుందో వేచి చూడాల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments