Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తతో విడిపోలేదు ... ఆ ఫోటోలు ఆర్కివ్‌లో దాచుకున్నా : 'కలర్స్' స్వాతి

Webdunia
ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (10:53 IST)
తన భర్తతో విడిపోయినట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై సినీ నటి 'కలర్స్' స్వాతి క్లారిటీ ఇచ్చారు. తన భర్త ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగించినంతమాత్రాన తాను తన భర్తతో విడిపోయినట్టు కాదనీ, ఆ ఫోటోలను ఆర్కివ్‌లో దాచుకున్నట్టు వివరించారు. 
 
తెలుగు చిత్రపరిశ్రమలో కలర్స్ స్వాతిగా గుర్తింపు పొందిన ఈమె... 'పైలట్' వికాస్‌ వాసును పెళ్లి చేసుకుంది. కానీ, కొద్ది రోజుల్లోనే అతనితో విడిపోయినట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. 
 
ఈ ప్రచారానికి కారణం లేకపోలేదు. గతంలో ఇలియానా, స‌నాఖాన్ త‌దిత‌రులు వారి బాయ్‌ఫ్రెండ్స్‌తో విడిపోయినప్పుడు వారితో క‌లిసున్న ఫొటోల‌ను త‌మ తమ సోష‌ల్ మీడియా ఖాతాల నుంచి డిలీట్ చేశారు. 
 
అలాగే స్వాతి కూడా ఆమె భ‌ర్త‌తో ఉన్న ఫొటోల‌ను త‌న ఇన్‌స్టా‌గ్రామ్ నుంచి తొల‌గించింది. దీంతో అంద‌రూ స్వాతి ఆమె భర్త నుంచి విడాకులు తీసుకోనుందంటూ వార్త‌ల‌ను వచ్చాయి. 
 
అయితే ఈ వార్త‌ల‌కు హ‌రీ పోట‌ర్‌లోని ఓ స‌న్నివేశంతో చెక్‌పెడుతూ ఆ డైలాగ్‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో రాసి పోస్ట్ చేయ‌డ‌మేకాకుండా భ‌ర్త‌తో తానున్న ఫొటోల‌ను ఆర్కివ్‌లో దాచుకున్న విష‌యాన్ని వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రయాణికుల రద్దీ - శుభవార్త చెప్పిన రైల్వే శాఖ - నేడు రేపు స్పెషల్ ట్రైన్స్

కుటుంబ కలహాలు - ఇద్దరు పిల్లను చంపి తండ్రి ఆత్మహత్య

రంగారెడ్డి ఫామ్ హౌస్ పార్టీలో మాదకద్రవ్యాల వినియోగం.. 51మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్ట్

Heavy Rains: కేరళలో రోజంతా భారీ వర్షాలు.. పెరిగిన జలాశయాలు.. వరదలు

Vana Durgamma: భారీ వరదలు.. నీట మునిగిన ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments