Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు కొత్త కోణం చూపించారట... బిత్తరపోయిన శివాజీరాజా-నరేష్‌లు?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ నిధులు దుర్వినియోగం అయ్యాయి అంటూ సీనియ‌ర్ న‌రేష్... ఆరోపించ‌డం.. దీనికి మా ప్రెసిడెంట్ శివాజీరాజా ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ స‌వాల్ విస‌ర‌డంతో వివాద‌స్ప‌దం అయ్యింది. అయితే.. ఈ వివాదంలోకి శివాజీరాజా, న‌రేష్ ఇద్ద‌రూ చిరంజీవి పేర

Webdunia
గురువారం, 6 సెప్టెంబరు 2018 (13:01 IST)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ నిధులు దుర్వినియోగం అయ్యాయి అంటూ సీనియ‌ర్ న‌రేష్... ఆరోపించ‌డం.. దీనికి మా ప్రెసిడెంట్ శివాజీరాజా ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ స‌వాల్ విస‌ర‌డంతో వివాద‌స్ప‌దం అయ్యింది. అయితే.. ఈ వివాదంలోకి శివాజీరాజా, న‌రేష్ ఇద్ద‌రూ చిరంజీవి పేరు ప్ర‌స్తావించారు. ఆయ‌న వ‌స్తే.. యుఎస్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్ వాళ్లు కోటి రూపాయిలు ఇస్తామ‌న్నార‌ట‌. అది బ‌య‌ట‌పెట్ట‌డం.. ఆయ‌న వ‌చ్చినా కూడా ఈవెంట్‌లో కొన్ని సీట్లు ఖాళీగానే ఉన్నాయ‌ని.. ఫుల్ కాలేద‌ని కొంతమంది చెప్ప‌డం... ఇవ‌న్నీ చిరుకి కోపం తెప్పించాయ‌ట‌.
 
అంతే... వాళ్ల‌ను ఇంటికి పిలిచి మ‌రీ ఫుల్‌గా క్లాస్ తీసుకున్నార‌ట‌. న‌న్ను ఎందుకు వివాదంలోకి లాగుతున్నారు. నాకు బ్యాడ్ నేమ్ తీసుకువ‌స్తున్నారు అంటూ చాలా సీరియ‌స్ అయ్యార‌ట‌. వాళ్ల‌కి చిరు ఇప్ప‌టివ‌ర‌కు చూపించ‌ని కొత్త కోణం చూపించార‌ట‌. ఇది ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. మ‌రి.. ఇకనైనా మీడియాకి ఎక్క‌కుండా ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకుంటారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Surya Grahan 2025: 2025లో రెండో సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?

భారత్ సైనిక దెబ్బకు పాకిస్థాన్ కోలుకునేందుకు నాలుగేళ్లు పడుతుంది : అమిత్ షా

ఆపరేషన్ సిందూర్ పూర్తికాలేదు ... జస్ట్ విరామం మాత్రమే : రాజ్‌నాథ్ సింగ్

Covid-19: వేసవి నుంచి వర్షాకాలానికి ఎంట్రీ.. కోవిడ్-19తో పాటు జబ్బులతో జాగ్రత్త!

పాకిస్థాన్‌ కంటిమీద కునుకులేకుండా చేసిన బ్రహ్మోస్ అస్త్రాలు : ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments