Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైసా వసూల్: నేను రూ.4కోట్లు తీసుకున్నానా? ఓవర్‌గా లేదూ.. ఛార్మీ

టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఛార్మీకి ప్రస్తుతం ఆఫర్లు అంతగా లభించట్లేదు. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు సంబంధించిన 'పూరీ కనెక్ట్స్' సంస్థకు ఆమె సీఈవోగా పని చేస్తోంది. ఈ నేప

Webdunia
గురువారం, 13 జులై 2017 (17:32 IST)
టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఛార్మీకి ప్రస్తుతం ఆఫర్లు అంతగా లభించట్లేదు. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు సంబంధించిన  'పూరీ కనెక్ట్స్' సంస్థకు ఆమె సీఈవోగా పని చేస్తోంది. ఈ నేపథ్యంలో పూరీ జగన్నాథ్‌తో కలిసి బాలకృష్ణ చేస్తున్న ‘పైసా వసూల్‌’ సినిమా కోసం ఛార్మీ రూ.4కోట్ల మేర పారితోషికం తీసుకుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. 
 
అయితే ఛార్మీ మాత్రం తాను రూ.4కోట్లు పుచ్చుకున్నట్లు వచ్చిన వార్తలపై ఫైర్ అయ్యింది. పైసా వసూల్ సినిమా నిర్మాణమే రూ.25 కోట్ల రూపాయల్లో జరిగితే, తనకు రూ.4 కోట్ల రెమ్యూనరేషన్ ఎవరు ఇచ్చారని ఛార్మీ మండిపడుతోంది. కాగా బాలకృష్ణ గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు తర్వాత పూరీతో పైసా వసూల్‌ మూవీలో నటిస్తున్నారు. ఇందులో శ్రేయ హీరోయిన్‌గా.. ఛార్మీ స్పెషల్ రోల్‌లో కనిపిస్తున్నట్లు సమాచారం. 

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments