Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుపమా పరమేశ్వరన్‌తో బీకేర్‌ఫుల్, ఎందుకు?

Webdunia
మంగళవారం, 26 నవంబరు 2019 (21:31 IST)
అనుపమ పరమేశ్వరన్ వేదాంతం చెప్పడం ప్రారంభించింది. సినిమా అవకాశాలు తక్కువగా ఉండటంతో ఆమె వేదాంత ధోరణిలో మాట్లాడుతోందని స్నేహితులే చెప్పేస్తున్నారు. అయితే ఆమె చెబుతున్న వేదాంతంలో మంచి విషయాలు కూడా అర్థం చేసుకోవాలంటున్నారు ఆమె సన్నిహితులు. ఇంతకీ అనుపమ ఎందుకు ఇలా మాట్లాడుతోంది?
 
సినిమాల్లో ఎలా చెయ్యాలో డైరెక్టర్ చెబుతారు. ఆయన చెప్పినట్లు మనం నటించాల్సి ఉంటుంది. అలాగే చేస్తాను కూడా. కానీ కొంతమంది సినిమా యూనిట్లో ఉన్న వారు అమ్మా.. నువ్వు ఇలా చేయకూడదమ్మా.. అలా చెయ్యాలి అంటూ చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళు డైరెక్టర్‌కు బాగా దగ్గర అయ్యుండచ్చు. కానీ నేను డైరెక్టర్ మాట మాత్రమే వింటాను.
 
ఇంకెవరి మాట వినను అంటోంది అనుపమ. అందంతో పాటు కోపం అనుపమకు ఎక్కువే అన్న డైరెక్టర్లు లేకపోలేదు. అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి తల్లిదండ్రులు చెబితే వింటాను కానీ బంధువులు, సన్నిహితులు, స్నేహితులు సలహాలిస్తే మాత్రం అనుపమకు చిర్రెత్తుకొస్తుందట. అందుకే అనుపమతో స్నేహితులు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుతారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

బాబ్బాబు.. మీకు దండం పెడతాం.. సింధు జలాలు విడుదల చేయండి : పాక్ వేడుకోలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments