Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు గవర్నర్‌గా కృష్ణంరాజు నియమితులయ్యారంటూ ఉత్తుత్తి పుకార్లు!

తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌గా సీనియర్ నటుడు, కేంద్ర మాజీమంత్రి కృష్ణంరాజు నియమితులయ్యారంటూ పుకార్లు విస్తృతంగా వ్యాపించాయి. ముఖ్యంగా సోషల్ మీడియాతో పాటు ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో ఇవి ప్రముఖంగా వచ్చాయి. కానీ

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2017 (09:07 IST)
తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌గా సీనియర్ నటుడు, కేంద్ర మాజీమంత్రి కృష్ణంరాజు నియమితులయ్యారంటూ పుకార్లు విస్తృతంగా వ్యాపించాయి. ముఖ్యంగా సోషల్ మీడియాతో పాటు ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో ఇవి ప్రముఖంగా వచ్చాయి. కానీ, ఇవన్నీ నిరాధారమైన వార్తలని భారతీయ జనతా పార్టీ వర్గాలు స్పష్టంచేశాయి. 
 
తమిళనాడు గవర్నర్‌గా కె.రోశయ్య పదవీకాలం ముగియడంతో మహారాష్ట్రకు గవర్నర్‌గా ఉన్న సీహెచ్. విద్యాసాగర్ రావు తమిళనాడుకు కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణంరాజును తమిళనాడు గవర్నర్‌గా నియమించారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగడంతో అంతా నిజమేనని భావించారు. అయితే, దీనిపై బీజేపీ వర్గాల వద్ద ఆరా తీయగా, ఇవన్నీ కేవలం ఉత్తుత్తి పుకార్లేనని స్పష్టం చేశాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan helicopter fiasco: జగన్ హెలికాప్టర్ ఇష్యూ- 10 వైకాపా కాంగ్రెస్ నేతలతో పాటు పది మంది అరెస్ట్

Heavy rains: ఏపీలో భారీ వర్షాలు: బాపట్లలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఏపీకి రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఏపీడీఎంఏ-ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Bhagavad Gita: భగవద్గీత నుండి ప్రేరణ పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్.. అణు బాంబు?

10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయినా కేక్ కట్ చేసిన తల్లిదండ్రులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments