Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లోనూ క్యూ కట్టారు... సరిహద్దులు దాటిన "బాహుబలి" మేనియా...

'బాహుబలి' మేనియా సరిహద్దులను దాటిపోయింది. ఇండో - పాక్ సరిహద్దుల్లో నిత్యం ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొనివుంటే.. పాకిస్థాన్‌లో మాత్రం 'బాహుబలి 2' చిత్రం టిక్కెట్ కోసం ఆ దేశ ప్రజలు క్యూకట్టారు.

Webdunia
ఆదివారం, 7 మే 2017 (17:26 IST)
'బాహుబలి' మేనియా సరిహద్దులను దాటిపోయింది. ఇండో - పాక్ సరిహద్దుల్లో నిత్యం ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొనివుంటే.. పాకిస్థాన్‌లో మాత్రం 'బాహుబలి 2' చిత్రం టిక్కెట్ కోసం ఆ దేశ ప్రజలు క్యూకట్టారు. భారత్‌లో "బాహుబలి 2" చిత్రం గత నెల 28వ తేదీన విడుదలైంది. కానీ, పాకిస్థాన్‌లో ఒక వారం రోజులు ఆలస్యంగా విడుదలైంది. భారత్‌లో ఇప్పటికే సరికొత్త రికార్డులు నెలకొల్పే దిశగా ఈ చిత్రం ప్రదర్శితమవుతుంటే... పాకిస్థాన్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 
 
తొలిరోజునాడు పాకిస్థాన్‌లోని ప్రముఖ పట్టణాలైన కరాచీ, లాహోర్‌, ముల్తాన్‌లలో 'బాహుబలి 2' కోసం ప్రేక్షకులు క్యూలు కట్టడంతో థియేటర్లు కిక్కిరిసాయి. దీంతో థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఫలితంగా పాకిస్థానీయులు కూడా 'బాహుబలి 2'కి పట్టాభిషేకం కట్టే దిశగా సినిమా హాళ్ళకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే రూ.1000 కోట్లు దాటిన ఈ సినిమా కలెక్షన్స్‌ను మరింత పెంచేందుకు పాకిస్థాన్ మార్కెట్ కూడా ఓ చేయి వేస్తుందన్న విషయం స్పష్టమైంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్ట్‌టైమ్ ఉద్యోగం కోసం మహిళ లింక్ క్లిక్ చేసింది.. అంతే రూ. 4.72 లక్షలు స్వాహా

గంజాయి స్మగ్లింగ్.. భార్యగా నటించేందుకు మహిళను అద్దెకు తీసుకున్నాడు..

కాదంబరి వ్యవహారం: వైఎస్సార్‌సీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ అరెస్టు

సింగరేణి కార్మికులకు రూ. 1.90లక్షల బోనస్‌.. దసరా కానుక

గణేష నిమజ్జనం- మహిళల పట్ల అలా ప్రవర్తించారు.. 999 మంది అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

అంజీర మిల్క్ తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments