Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతకు భర్తగా అర్జున్ రెడ్డి.. మరి షాలిని పాండే సంగతేంటి?

అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెలుగు,తమిళ భాషలలో భారీగా తెరకెక్కుతున్న చిత్రం మహానటి. ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం ఫేం నాగ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌ను సి. అశ్వినీదత్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్వప్నా దత్ నిర్మాణంలోరూపొ

Webdunia
ఆదివారం, 10 సెప్టెంబరు 2017 (13:04 IST)
అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెలుగు,తమిళ భాషలలో భారీగా తెరకెక్కుతున్న చిత్రం మహానటి. ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం ఫేం నాగ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌ను సి. అశ్వినీదత్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్వప్నా దత్ నిర్మాణంలోరూపొందుతుంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
 
సావిత్రి చిత్రంలో సమంత, కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దీనిలో ‘అర్జున్‌ రెడ్డి’ చిత్ర కథానాయిక షాలిని పాండే ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కు ‘అర్జున్‌ రెడ్డి’లో షాలిని నటన నచ్చేయడంతో సావిత్రిలో ఛాన్స్ ఇచ్చారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఈ చిత్రంలో సావిత్రి భర్త, అలనాటి కథానాయకుడు జెమిని గణేశన్‌ పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌, ఆలూరి చక్రపాణి పాత్రలో ప్రకాశ్‌రాజ్‌ నటిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. 2018లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారు.
 
అంతేకాదండోయ్.. ఇక‌ అర్జున్ రెడ్డి చిత్రంతో బాగా పాపులర్ అయిన‌ విజయ్ దేవరకొండ.. సమంతకి భర్తగా ఇందులో కనిపించనున్నాడని టాక్ వస్తోంది. ఇదే సినిమాలో అర్జున్ రెడ్డి హీరోయిన్‌గా న‌టించిన షాలిని పాండే కూడా కీలక పాత్రకు ఎంపిక అయ్యిందని జోరుగా ప్రచారం సాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bride Gives Birth a Baby: లేబర్ వార్డులో నవ వధువు-పెళ్లైన మూడో రోజే తండ్రి.. అబ్బా ఎలా జరిగింది?

ప్రపంచంలోనే అతిపెద్ద జంతు సంరక్షణ కేంద్రం వంతారా సందర్శించిన ప్రధాని

Twist In Kiran Royal Case: కిరణ్ మంచి వ్యక్తి.. అతనిపై ఎలాంటి ద్వేషం లేదు.. లక్ష్మీ రెడ్డి (video)

Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్‌పై పలు కేసులు.. ఫిర్యాదు చేసింది ఎవరో తెలుసా?

Talliki Vandanam: తల్లికి వందనంతో ఆరు కీలక సంక్షేమ పథకాలు అమలు.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

తర్వాతి కథనం
Show comments