Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా పెరిగిపోతుంటే.. పొట్టి దుస్తుల పోస్టులు అవసరమా అనసూయా..? (video)

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (18:39 IST)
బుల్లితెరకు గ్లామర్ బ్యూటీ అనసూయ పొట్టి దుస్తులలో మెరవడం కొత్తేమి కాదు. కాని ఇలాంటి దుర్భర పరిస్థితులలో పొట్టి దుస్తులు వేసుకొని ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సమాజానికి ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నావు అని కొందరు కడిగి పారేస్తున్నారు. 
 
వీటికి అనసూయ కూడా ధీటుగా బదులిస్తుంది. వివరాల్లోకి వెళితే అనసూయ రీసెంట్‌గా తన ఇన్‌స్టాగ్రాములో ట్రెండీ వేర్ దుస్తులలో దిగిన ఫొటోలు షేర్ చేసింది. దీనికి ఓ నెటిజన్ , ఇలాంటి పోస్ట్‌లు పెట్టే ముందు మన దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడం, చాలా మంది మృత్యువాత పడడం గురించి ఏమి ఆలోచించడం లేదా, ఇలాంటి పోస్ట్‌లు ఈ టైంలో అవసరమా అంటూ కామెంట్ పెట్టాడు.
 
నెటిజన్ పోస్ట్‌కు బదులిచ్చిన అనసూయ..ఇలాంటి విపత్కర పరిస్థితులలో కూడా మేము కొంత ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు ప్రయత్నిస్తున్నాము అంటూ కామెంట్ పెట్టింది. దీనికి తిరిగి బదులిచ్చిన నెటిజన్.. ఈ టైంలో జనాలు కోరుకునేది సపోర్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ కాదు అని అన్నాడు. ఇద్దరి మధ్య వాడి వేడిగా జరిగిన డిస్కషన్ హాట్ టాపిక్‌గా మారింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments