Webdunia - Bharat's app for daily news and videos

Install App

1970ల నాటి కథతో వెబ్ సిరీస్.. కీలక పాత్రలో అమలాపాల్

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (20:14 IST)
1970ల నాటి కథతో తెలుగు- తమిళంలో ఓ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కిస్తున్నారు. అప్పటి పరిస్థితుల్ని తెలిపే నవల ఆధారంగా ఈ బోల్డ్‌ వెబ్‌ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. ఇందులో ప్రధాన పాత్రధారిగా ఆమె హీరోయిన్ అమలా పాల్‌ కనిపించనుంది. 
 
అయితే ఈ సిరీస్‌‌ ఆమెకు రెండో వెబ్ సిరీస్ కావడం విశేషం. హిందీలో మహేశ్‌ భట్‌, జియో స్టూడియోస్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న హిందీ వెబ్‌ సిరీస్‌లో నటించడానికి అమలా పాల్‌ ఇటీవల ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. దీని ద్వారా అమలాపాల్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. అంటే అమలా పాల్‌ ఓటీటీలోనూ తన జోరు చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. 
 
ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా దర్శక నిర్మాతలు వెబ్‌సిరీస్‌లు, వెబ్‌ సినిమాల వెంటపడుతున్నారు. దీనికి హీరోయిన్లు కూడా అతీతం కాదు. సమంత ఇప్పటికే 'ఫ్యామిలీ మ్యాన్‌ 2' చేయగా... నిత్యమీనన్‌, సాయిపల్లవి, కాజల్‌ అగర్వాల్‌, తమన్నా ఆ ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం. ప్రస్తుతం అమలా పాల్ కూడా అదే బాటలో పయనిస్తోందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిమిషంలో వెళ్లే దూరానికి ఓలా బైక్ బుక్ చేసిన యువతి, కారణం తెలిస్తే షాకవుతారు (Video)

Mudragada: క్యాన్సర్‌తో పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం.. కుమార్తె వార్నింగ్.. ఎవరికి?

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments