Webdunia - Bharat's app for daily news and videos

Install App

డైరెక్టర్‌కి కథ వినిపించిన అల్లు అర్జున్... ప్లాన్ అదిరింది..!

Webdunia
బుధవారం, 28 నవంబరు 2018 (12:59 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఫ్లాప్ అయిన త‌ర్వాత క‌థ‌ల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. ఏదో సినిమా చేసేయాల‌ని కాకుండా సరైన క‌థ‌తోనే రావాల‌ని చూస్తున్నాడు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో సినిమా చేయ‌నున్నాడు అని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. క‌థ విష‌యంలో త్రివిక్ర‌మ్‌తో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అయితే.. బ‌న్నీ ఈసారి సినిమా సినిమాకి గ్యాప్ లేకుండా అభిమానుల‌ను ఎంట‌ర్టైన్ చేయ‌డం కోసం మ‌రో సినిమాని కూడా లైన్లో పెట్ట‌బోతున్నాడ‌ట‌.
 
ఇంత‌కీ మ‌రో సినిమా ఎవ‌రితో అంటారా..? ఇటీవ‌ల త‌మిళ రైట‌ర్ బ‌న్నీకి ఓ క‌థ చెప్పార‌ట‌. ఈ క‌థ బ‌న్నీకి చాలా బాగా న‌చ్చేసింద‌ట‌. ఈ క‌థ‌ను విక్ర‌మ్ కుమార్‌కి వినిపించార‌ట‌. ఈ క‌థ‌ను డైరెక్ట్ చేస్తారా అని అడిగార‌ట‌. విక్ర‌మ్ కుమార్ వేరే క‌థ‌తో త‌ను సినిమా చేయ‌డ‌మా అని ఆలోచ‌న‌లో ప‌డ్డాడ‌ట కానీ.. బ‌న్నీతో ఎప్ప‌టి నుంచో ట్రావెల్ అవుతుండ‌టంతో కాద‌నలేక ఓకే చెప్పాడ‌ట‌. సో.. ఈ విధంగా ఫ్యాన్స్‌ని ఎంట‌ర్టైన్ చేయాలి అని ప‌క్కా ప్లాన్‌తో వ‌చ్చేందుకు రెడీ అవుతున్న బ‌న్నీ ప్లాన్ అదిరింది క‌దా..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీజేపీ అంటేనే ఓ లంగా పార్టీ : బీజేపీ ఎంపీ సోదరుడు ధర్మపురి సంజయ్ (Video)

రోజా ఇంటికెళ్లి కేసీఆర్ రొయ్యల పులుసు తిన్నారు.. జగన్‌తో కేసీఆర్‌కు అంత స్నేహమా?

డ్రంక్ అండ్ డ్రైవ్ జరిమానా కట్టకపోతే జైలుకు పోతావ్: భయంతో ఉరి వేసుకున్న వ్యక్తి

పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం

School bus: సైకిల్‌పై రోడ్డుపైకి బాలుడు... స్కూల్ బస్సు టైర్ కిందపడి మృతి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments