Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్‌తో అలియా భట్‌ సినిమా, రూ.80 కోట్ల బడ్జెట్‌తో...

మహేశ్‌ బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'బ్రహ్మోత్సవం'. ఈ చిత్రం షూటింగ్‌లో వుండగానే తదుపరి చిత్రం కోసం దర్శకనిర్మాతలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగును పూర్తిచేసుకుంటోంది. తదుపరి చిత్రంగా మురుగదాస్‌తో ఒక సినిమా చేయడా

Webdunia
గురువారం, 5 మే 2016 (20:16 IST)
మహేశ్‌ బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'బ్రహ్మోత్సవం'. ఈ చిత్రం షూటింగ్‌లో వుండగానే తదుపరి చిత్రం కోసం దర్శకనిర్మాతలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగును పూర్తిచేసుకుంటోంది. తదుపరి చిత్రంగా మురుగదాస్‌తో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ కాంబినేషన్‌ ఫిక్స్‌ అయిన దగ్గర నుంచి, ఇందులో హీరోయిన్‌ ఎవరనే విషయంగా అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 
 
ఈ సినిమాలో మహేశ్‌ కథానాయికగా శ్రుతిహాసన్‌.. కీర్తి సురేష్‌ .. శ్రద్ధా కపూర్‌ .. అలియా భట్‌ తదితరుల పేర్లు వినిపిస్తూ వస్తున్నాయి. ఫైనల్‌గా అలియా భట్‌ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఏది ఏమైనా, మహేశ్‌ బాబు సరసన నటించాలనే ఆసక్తి కారణంగానే ఆమె ఓకే చెప్పిందని అంటున్నారు. ఠాగూర్‌ మధు .. ఎన్వీ ప్రసాద్‌ నిర్మిస్తోన్న ఈ సినిమా బడ్జెట్‌ 80 కోట్లు. మహేష్‌ కెరియర్లో ఈ స్థాయి బడ్జెట్‌ ఇదే మొదటసారి అని చెబుతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ 1.o నుంచి ప్రజలు కోలుకోలేకపోతున్నారు, ఇంక జగన్2.o చూపిస్తారా?: నారా లోకేష్

మహిళా ఖైదీలను చూడగానే కామం తన్నుకొచ్చింది.. కాంగో జైలులో తిరుగుబాటుదారుల అకృత్యాలు (Video)

ఎదురెదురుగా ఉండి కొట్టుకోవడం ఎందుకని అసెంబ్లీకి వెళ్లడంలేదు.. జగన్

పరాయి పురుషుడితో భార్య కన్న బిడ్డకూ భర్తే తండ్రి : సుప్రీంకోర్టు

అమెరికా నుంచి అహ్మదాబాద్‌‌కు భారతీయులు.. ట్రంప్ అంత పని చేశారా? చేతులు కట్టేసి? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments