Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ నెక్ట్స్ మూవీ ఎవ‌రితోనో తెలుసా..?

Webdunia
గురువారం, 29 నవంబరు 2018 (21:25 IST)
అక్కినేని అఖిల్ ప్ర‌స్తుతం మిస్టర్ మజ్ను సినిమా చేస్తున్నాడు. తొలిప్రేమ ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తోన్నఈ సినిమా ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. డిసెంబ‌ర్ 3కి ఒక పాట మిన‌హా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. జ‌న‌వ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. జ‌నవ‌రిలో రిలీజ్ అని ఎనౌన్స్ చేసారు కానీ.. డేట్ ఎప్పుడనేది ఎనౌన్స్ చేయ‌లేదు. 
 
ఇదిలాఉంటే.. అఖిల్ నెక్ట్స్ మూవీని త‌మిళ ద‌ర్శ‌కుడితో చేయ‌నున్నాడు అని ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రంటే.. విశాల్‌ హీరోగా ఇరుంబు తిరై (తెలుగులో అభిమన్యుడు) సినిమాను తెరకెక్కించిన పీయస్‌ మిత్రన్. ఇటీవ‌ల మిత్ర‌న్ అఖిల్‌కు లైన్‌ వినిపించాడ‌ని.. అది అఖిల్‌కి న‌చ్చ‌డంతో మిత్రన్ పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్తపై అఖిల్ స్పందిస్తాడేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌తో ఎందుకు పెట్టుకుంటారు.. కాలుదువ్వితే నష్టపోయేది మీరే.. పాక్‌కు క్లాస్ పీకిన ఐఎంఎఫ్

పాకిస్థాన్‌లో లష్కర్ తోయిబా ఉగ్రవాది కాల్చివేత!!

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments