Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ నెక్ట్స్ మూవీ ఎవ‌రితోనో తెలుసా..?

Webdunia
గురువారం, 29 నవంబరు 2018 (21:25 IST)
అక్కినేని అఖిల్ ప్ర‌స్తుతం మిస్టర్ మజ్ను సినిమా చేస్తున్నాడు. తొలిప్రేమ ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తోన్నఈ సినిమా ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. డిసెంబ‌ర్ 3కి ఒక పాట మిన‌హా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. జ‌న‌వ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. జ‌నవ‌రిలో రిలీజ్ అని ఎనౌన్స్ చేసారు కానీ.. డేట్ ఎప్పుడనేది ఎనౌన్స్ చేయ‌లేదు. 
 
ఇదిలాఉంటే.. అఖిల్ నెక్ట్స్ మూవీని త‌మిళ ద‌ర్శ‌కుడితో చేయ‌నున్నాడు అని ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రంటే.. విశాల్‌ హీరోగా ఇరుంబు తిరై (తెలుగులో అభిమన్యుడు) సినిమాను తెరకెక్కించిన పీయస్‌ మిత్రన్. ఇటీవ‌ల మిత్ర‌న్ అఖిల్‌కు లైన్‌ వినిపించాడ‌ని.. అది అఖిల్‌కి న‌చ్చ‌డంతో మిత్రన్ పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్తపై అఖిల్ స్పందిస్తాడేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రన్ వేపై విమానం ల్యాండ్ అవుతుండగా అడ్డుగా మూడు జింకలు (video)

Rickshaw: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన రిక్షావాడు అరెస్ట్

వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తాం.. నారాయణ

పరీక్ష రాసేందుకు వెళ్తే స్పృహ కోల్పోయింది.. కదులుతున్న ఆంబులెన్స్‌లోనే అత్యాచారం

నా మేనేజర్‌తో నా భార్య మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేసిండు: కౌశిక్ రెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments