Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటమ్ సాంగ్స్ చేస్తూనే రూ.190 కోట్ల బంగ్లా కొనేసింది..?

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2023 (17:24 IST)
ఐటమ్ గర్ల్ ఊర్వశి రౌతౌలా ఏకంగా 190 కోట్ల రూపాయలు పెట్టి ముంబైలో బంగ్లాను కొని సంచలనం సృష్టించింది. ఉత్తర దక్షిణాది సినిమాలతో కలిసి ఊర్వశి రౌతులా 15 సినిమాల్లో నటించింది. ఇందులో హీరోయిన్‌గా ఆమె నటించినవి కేవలం ఐదు మాత్రమే. 
 
అయితే ఎక్కడా డీలా పడిపోలేదు. తన అందచందాలను ఐటమ్ పాటలకు ఉపయోగించి భారీగా సంపాదిస్తోంది. ఇటీవల కేన్స్ కార్పెట్‌పై కూడా మెరిసింది. తెలుగులో "వాల్తేర్ వీరయ్య"లో "బాస్ పార్టీ" అనే సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవితో స్టెప్పులేసింది. ఆ తర్వాత ఇటీవల విడుదలైన ‘ఏజెంట్’ చిత్రంలో అఖిల్ అక్కినేనితో "వైల్డ్ సాలా" అంటూ అదరగొట్టింది. 
 
తాజాగా బోయపాటి -రామ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రంలో కూడా ఐటెం గాళ్‌గా కనిపించనుంది. ఇలా ఐటమ్స్ సాంగ్ చేసి ప్రస్తుతం ఆమె బంగ్లాను కొనడం చర్చనీయాంశం అయ్యింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments