Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటమ్ సాంగ్స్ చేస్తూనే రూ.190 కోట్ల బంగ్లా కొనేసింది..?

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2023 (17:24 IST)
ఐటమ్ గర్ల్ ఊర్వశి రౌతౌలా ఏకంగా 190 కోట్ల రూపాయలు పెట్టి ముంబైలో బంగ్లాను కొని సంచలనం సృష్టించింది. ఉత్తర దక్షిణాది సినిమాలతో కలిసి ఊర్వశి రౌతులా 15 సినిమాల్లో నటించింది. ఇందులో హీరోయిన్‌గా ఆమె నటించినవి కేవలం ఐదు మాత్రమే. 
 
అయితే ఎక్కడా డీలా పడిపోలేదు. తన అందచందాలను ఐటమ్ పాటలకు ఉపయోగించి భారీగా సంపాదిస్తోంది. ఇటీవల కేన్స్ కార్పెట్‌పై కూడా మెరిసింది. తెలుగులో "వాల్తేర్ వీరయ్య"లో "బాస్ పార్టీ" అనే సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవితో స్టెప్పులేసింది. ఆ తర్వాత ఇటీవల విడుదలైన ‘ఏజెంట్’ చిత్రంలో అఖిల్ అక్కినేనితో "వైల్డ్ సాలా" అంటూ అదరగొట్టింది. 
 
తాజాగా బోయపాటి -రామ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రంలో కూడా ఐటెం గాళ్‌గా కనిపించనుంది. ఇలా ఐటమ్స్ సాంగ్ చేసి ప్రస్తుతం ఆమె బంగ్లాను కొనడం చర్చనీయాంశం అయ్యింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments