Webdunia - Bharat's app for daily news and videos

Install App

మల్లితీగలా తయారై.. హైదరాబాద్ వచ్చిన శ్వేతబసు.. ఛాన్సులిస్తారా?

కొత్తబంగారు లోకం హీరోయిన్ శ్వేతబసు ప్రసాద్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీపై ఫోకస్ చేసింది. ప్రస్తుతం సీరియల్‌తో పాటు బాలీవుడ్‌లో రూపొందిన బడా మూవీ.. ‘బద్రీనాథ్‌కి దునియా’లోనూ స్మాల్ రోల్‌లో నటించిన శ్వేత

Webdunia
గురువారం, 2 మార్చి 2017 (13:43 IST)
కొత్తబంగారు లోకం హీరోయిన్ శ్వేతబసు ప్రసాద్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీపై ఫోకస్ చేసింది. ప్రస్తుతం సీరియల్‌తో పాటు బాలీవుడ్‌లో రూపొందిన బడా మూవీ.. ‘బద్రీనాథ్‌కి దునియా’లోనూ స్మాల్ రోల్‌లో నటించిన శ్వేత ప్రస్తుతం తెలుగు ఛాన్సుల కోసం మల్లి తీగల తయారైంది. అందుకే ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఈ ముద్దుగుమ్మ లుక్ చూసి అంతా కంగుతిన్నారు. మెరుపుతీగలా తయారైన తన అందాలతో శ్వేతాబసు ప్రసాద్ అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. 
 
అయితే టాలీవుడ్ నుంచి వెళ్ళిపోయిన శ్వేతబసు సూపర్ లుక్‌లో వచ్చినా దర్శకనిర్మాతలు ఆమెకు ఛాన్స్ ఇస్తారో లేదో మరి.. టాలీవుడ్‌లో ఎంట్రీ సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన ఆ బ్యూటీకి అనుకోని షాక్ తగిలింది. అయినా బాలీవుడ్‌లో తన సత్తా ఏంటో నిరూపించుకున్న శ్వేతబసు ప్రసాద్.. టాలీవుడ్‌లో ఏమేరకు ఛాన్సులు రాబట్టుతుందో వేచి చూడాలి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments