పసుపు రంగు దుస్తుల్లో మెరిసిపోయిన సమంత.. ఫోటో షూట్ అదుర్స్

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2023 (19:00 IST)
సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నాని ఇటీవల సినీనటి సమంతను ఫోటోషూట్‌లో బంధించారు. పర్ఫెక్ట్ షాట్స్‌తో కూడిన ఈ ఫోటో షూట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటో షూట్‌లో పసుపు రంగు గౌనులో అద్భుతంగా కనిపించింది. డబ్బూ ఫోటోషూట్ నుండి  బీటీఎస్ వీడియోను షేర్ చేసింది.
 
తాజా ఫోటో షూట్ చూసి సమంత ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మయోసైటిస్ నుంచి ఆమె బాగానే కోలుకుంది. ఈ నేపథ్యంలో సమంత ఆరోగ్య సమస్యపై పురోగతిని చూపడం చూసి ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ ఫోటోషూట్‌లో ఆమె చిరునవ్వుతో కూడిన వీడియోను చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవలే యశోద చిత్రంతో విజయవంతమైన సమంత, భారీ అంచనాలున్న చిత్రం శకుంతలం సినిమా పనుల్లో వుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకి ఇచ్చిన ఇంటి బాత్రూంలో సీక్రెట్ కెమేరా పెట్టిన యజమాని, అరెస్ట్

అమరావతిలో నాలుగు స్టార్ హోటళ్లు : కొత్త టూరిజం పాలసీ

గుజరాత్ రాష్ట్ర మంత్రిగా రవీంద్ర జడేజా సతీమణి

నిమ్స్‌లో వైద్య విద్యార్థి ఆత్మహత్య

ప్రపంచంలోనే మూడో అత్యంత శక్తిమంతైన వైమానిక శక్తిగా భారత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments