Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవల్లి పారితోషికం శ్రీహరికోట రాకెట్‌లా దూసుకెళ్తోంది

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (21:02 IST)
పుష్ప చిత్రంతో దేశంలోనే కాక ప్రపంచంలోని పలు దేశాల్లో గుర్తింపు తెచ్చుకుంది శ్రీవల్లి ఫేమ్ రష్మిక మందన. టాలీవుడ్ వెండితెరపై గ్లామర్ హొయలు పోతుంది.

 
తనకు వస్తున్న సూపర్ క్రేజ్ దృష్ట్యా రష్మిక మందన పారితోషికాన్ని భారీగా పెంచేసిందట. ఆమె పారితోషికం ఫిగర్ చూసి శ్రీహరికోట రాకెట్ వేగంతో వెళ్తుందే అంటున్నారట. బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీల్లో చేతి నిండా సినిమాలతో బిజీగా వుంది.

 
అమితాబ్‌తో కలిసి గుడ్ బై చిత్రంలో, సిద్ధార్థ మల్హోత్రాతో మిషన్ మజ్నులో నటిస్తుంది. ఇదిలావుంటే పుష్ప 2 చిత్రానికి ఏకంగా రూ. 4 కోట్లు తీసుంకుంటోందట. దీనితో కొత్త సినిమాకి సంతకం చేయాలంటే రూ. 5 కోట్లు అడుగుతుందట.

 
అంతేకదా... దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది సామెత. రష్మిక మందన ఆ ఫార్ములాను చాలా త్వరగా అప్లై చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే పుష్ప ది రూల్ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments