రౌండ్ 2... ప్యాంటు ఇక సరిపోదు.. రెండో బిడ్డకు తల్లి కాబోతున్న ప్రణీత!

సెల్వి
శుక్రవారం, 26 జులై 2024 (11:22 IST)
Actress Pranitha
అత్తారింటికి దారేది సినిమా ఫేమ్ నటి ప్రణీత రెండోసారి తల్లి కాబోతోంది. తాను గర్భం దాల్చినట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. ప్రణిత 2021లో వ్యాపారవేత్త నితిన్ రాజును వివాహం చేసుకుంది. జూన్ 2022లో ఆమె తన కుమార్తెకు జన్మనిచ్చింది. 
 
ప్రస్తుతం ఈ దంపతులు రెండో బిడ్డ కోసం వేచి చేస్తున్నారు. సోషల్ మీడియాలో "రౌండ్ 2... ప్యాంటు ఇక సరిపోదు!" ఆ తర్వాత తన కూతురు కనిపించిన వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ప్రణీత "అత్తారింటికి దారేది" వంటి బ్లాక్ బస్టర్లతో సహా అనేక తెలుగు చిత్రాలలో కనిపించింది. బెంగుళూరుకు చెందిన ఈ నటి తన వివాహమైనప్పటి నుండి చిత్ర పరిశ్రమకు దూరంగా వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్‌ విదేశీ పర్యటనకు కేంద్రం నో

ప్రియుడు అడిగాడని తల్లి ప్రైవేట్ ఫోటోలు తీసి పంపిన కుమార్తె..

నీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేయకపోతే చంపేస్తా: వివాహితుడు బెదిరింపుతో తల్లీకూతుళ్లు ఆత్మహత్య

45 యేళ్ల క్రితం చోరీ కేసులో 65 యేళ్ల వృద్ధుడి అరెస్టు

బీజేపీ నేత అరాచకం... రోడ్డుపై మహిళను కర్రతో చావబాదాడు (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీరా వాటర్ తాగితే కొవ్వు మంచుగడ్డలా కరిగిపోతుంది

అత్యాధునిక ఆరోగ్య పరిష్కారాలపై ఏవిపిఎన్ హెల్త్ ఇంపాక్ట్ లీడర్‌షిప్ ఫోరం 2026

ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

తర్వాతి కథనం
Show comments