Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీల్లో బూతు ప్రోగ్రాముల్ని ప్రసారం చేస్తున్నారు : సినీ న‌టి క‌విత

టీవీల్లో వస్తున్న ప్రోగ్రాములపై సినీ నటి కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 'జబ‌ర్దస్త్' కామెడీ ప్రోగ్రాంలోనే కాకుండా తెలుగు సినిమాల్లోనూ ప‌లు డైలాగులు చిన్న‌పిల్ల‌లు, ఆడ‌వారు కూర్చొని విన‌డానికి వీలుల

Webdunia
ఆదివారం, 28 మే 2017 (16:33 IST)
టీవీల్లో వస్తున్న ప్రోగ్రాములపై సినీ నటి కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 'జబ‌ర్దస్త్' కామెడీ ప్రోగ్రాంలోనే కాకుండా తెలుగు సినిమాల్లోనూ ప‌లు డైలాగులు చిన్న‌పిల్ల‌లు, ఆడ‌వారు కూర్చొని విన‌డానికి వీలులేని విధంగా ఉంటున్నాయని అన్నారు. 
 
ఇదే అంశంపై ఆమె ఆదివారం మాట్లాడుతూ... తాము ఒక రోజు ఒక ఆడియో ఫంక్ష‌న్‌కి వెళ్లామ‌ని, 'జ‌బ‌ర్ద‌స్త్' వారు వేదిక‌పై కామెడీ ప్రోగ్రాం వేశారని ఆమె చెప్పారు. వారు చెప్పే డైలాగుల‌కి ఎంతో మంది విజిల్స్ వేస్తున్నారని చెప్పారు. జ‌బ‌ర్ద‌స్త్‌లో ఇటువంటి బూతు డైలాగులు వేస్తార‌ని త‌న‌కు అప్పుడే తెలిసింద‌ని అన్నారు.
 
అక్క‌డ‌ వెయ్యిమంది ఉంటే 998 మంది ఎంజాయ్ చేస్తున్నారని, కేవ‌లం ఇద్ద‌రు ముగ్గురు మాత్ర‌మే ఇబ్బంది ప‌డ్డారని ఆమె గుర్తు చేశారు. అనంత‌రం తాను ఓ జ‌బ‌ర్ద‌స్త్ న‌టుడితో ఇటువంటి ప్రోగ్రాం ఎందుకు వేస్తార‌ని అడిగితే... 'చూసేవారు హ్యాపీగానే చూస్తున్నారు.. ప్రసారం చేసేవారు హ్యాపీగానే చేస్తున్నారు' అని సమాధానం చెప్పారని క‌విత అన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments