Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాక్చువల్లీ... సుసైడ్ చేసుకున్న సుశాంత్ సింగ్ ఇంటిని ఆదాశర్మ కొనేసిందా?

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2023 (23:04 IST)
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న ఇంటిని 'ది కేరళ స్టోరీ' నటి ఆదాశర్మ కొనుగోలు చేసిందని భోగట్టా. ఈ విషయాన్ని ఆదాశర్మ ఇంకా ధృవీకరించలేదు. జూన్ 14, 2020 న సుశాంత్ బాంద్రాలోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు మరణించినప్పటి నుండి ఈ ఇల్లు ఖాళీగా ఉంది.
 
ముంబైలోని బాంద్రాలో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ సుందరమైన బీచ్‌కి కూసింత దూరంలో వుంది. ఆ ఇంటి నుంచి చూస్తుంటే సముద్రపు ఒడ్డు సుందరంగా కనబడుతుంటుంది. ఫ్లాట్ ఉన్న మౌంట్ బ్లాంక్ అపార్ట్‌మెంట్స్‌లో ఆదాశర్మ ఉండటంతో ఆమె ఈ ఇల్లు కొనేసిందని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లీలావతి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన సైఫ్ అలీ ఖాన్

రండి మేడం మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లి దిగబెడతాం అని చెప్పి అత్యాచారం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 699 మంది అభ్యర్థుల పోటీ... కేజ్రీవాల్‌పై 23 మంది పోటీ...

ష్... నిశ్శబ్దంగా ఉండండి.. డిప్యూటీ సీఎం వివాదంపై జనసేన ఆదేశాలు

అధ్యక్ష పీఠంపై డోనాల్డ్ ట్రంప్ - అక్రమ చొరబాటుదారుల వెన్నులో వణుకు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments