Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాక్చువల్లీ... సుసైడ్ చేసుకున్న సుశాంత్ సింగ్ ఇంటిని ఆదాశర్మ కొనేసిందా?

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2023 (23:04 IST)
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న ఇంటిని 'ది కేరళ స్టోరీ' నటి ఆదాశర్మ కొనుగోలు చేసిందని భోగట్టా. ఈ విషయాన్ని ఆదాశర్మ ఇంకా ధృవీకరించలేదు. జూన్ 14, 2020 న సుశాంత్ బాంద్రాలోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు మరణించినప్పటి నుండి ఈ ఇల్లు ఖాళీగా ఉంది.
 
ముంబైలోని బాంద్రాలో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ సుందరమైన బీచ్‌కి కూసింత దూరంలో వుంది. ఆ ఇంటి నుంచి చూస్తుంటే సముద్రపు ఒడ్డు సుందరంగా కనబడుతుంటుంది. ఫ్లాట్ ఉన్న మౌంట్ బ్లాంక్ అపార్ట్‌మెంట్స్‌లో ఆదాశర్మ ఉండటంతో ఆమె ఈ ఇల్లు కొనేసిందని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తాం.. నారాయణ

పరీక్ష రాసేందుకు వెళ్తే స్పృహ కోల్పోయింది.. కదులుతున్న ఆంబులెన్స్‌లోనే అత్యాచారం

నా మేనేజర్‌తో నా భార్య మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేసిండు: కౌశిక్ రెడ్డి (video)

మరొకరితో ప్రియురాలు సన్నిహితం, నువ్వు అందంగా వుండటం వల్లేగా అంటూ చంపేసాడు

తిరుమల ఘాట్ రోడ్డు.. సైకిల్‌పై వెళ్తున్న జంటపై చిరుత దాడి వీడియో వైరల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments