Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతా.. అందరికీ ఒకేసారి ఓకే చెప్పేస్తే ఎలా..? 'మా' క్లాస్‌!

Webdunia
మంగళవారం, 10 జనవరి 2012 (15:30 IST)
WD
ఇటీవలే పరభాషా నటీమణులకు కంపల్‌సరీగా మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకోవాలని అధ్యక్షుడు మురళీమోహన్‌ అందరికీ లెటర్లు పంపించారు. ఇదిలా ఉండగానే.. సమంతకు ఇలాంటి తాకీదు ఒకటి అందింది. నిర్మాతలకు డేట్స్‌ ఇచ్చే విషయంలో తేడా చేసిందని ప్రముఖనిర్మాత బెల్లంకొండ సురేష్‌ ఇటీవలే ఫిర్యాదు చేశాడు.

ప్రస్తుతం గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలోనూ, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతోన్న 'ఈగ'లోను, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, ఎవడు, ఆటోనగర్‌ సూర్య వంటి చిత్రాల్లో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా... బెల్లంకొండ సురేష్‌ నిర్మాతగా సిద్దార్థ్ హీరోగా నందినీరెడ్డి దర్శకత్వంలో నటించడానికి అంగీకరించింది. దానికి అడ్వాన్స్‌ కూడా తీసుకుందిట.

కానీ సమంత ఈ సినిమాకు డేట్స్‌ ఫైనల్‌ చేయకపోవడంతో కోపంతో ఈ విషయాన్ని నిర్మాత 'మా' దృష్టికి తెచ్చాడు. దీంతో వారు సమంతను పిలిచి జోరుగా సాగుతున్న కెరీర్‌లో చాలా జాగ్రత్త ఉండాలని హితవు పలికారు. దీనికి వెంటనే స్పందించిన ఆమె "మా"కు వచ్చి తన వివరణ ఇచ్చుకుంది. ఆ వివరణ ప్రకారం ఆమె డేట్స్‌ చాలా లాగ్‌ కావడంతో... మళ్ళీ కథ మొదటకొచ్చింది. చివరికి ఏమవుతుందో చూడాలి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments