Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాలీ పౌరుడినే చేసుకుంటా: మనీషా కొయిరాలా

Webdunia
ఒకవైపు సానియా మీర్జా విదేశీ వరుడ్ని కోరుకుని వివాహమాడేందుకు సిద్ధపడుతుంటే, "1942 ఎ లవ్ స్టోరీ" భామ మనీషా కొయిరాలా నేపాలీ వ్యాపారస్తుడ్ని వివాహమాడుతున్నట్లు చెప్పింది. గత వారం రోజులుగా వివాహానికి సంబంధించిన సంప్రదింపులు జరుగుతున్నాయనీ, ఎట్టకేలకు తన భావాలతో నేపాలీ వ్యాపారస్తుడైన సమ్రత్ దహాల్ భావాలు కలిశాయనీ మనీషా తెగ సిగ్గు పడిపోతూ చెప్పింది.

ప్రస్తుతం మనీషా కొయిరాలా కేరళలో షూటింగ్ జరుపుకుంటున్న ఓ తెలుగు చిత్రంలో నటిస్తోంది. శుక్రవారం ఖాట్మాండుకు వెళ్లిన తర్వాత వధూవరులిద్దరు ముఖాముఖి మాట్లాడుకుంటారని ప్రముఖ నేపాల్ ఫిలిమ్ డైరెక్టర్ ఖనాల్ తెలిపారు.

పెళ్లాడిన తర్వాత ఏం చేస్తారూ...? అని ఓ తుంటరి విలేకరి అడిగిన ప్రశ్నకు మనీషా సమాధానమిస్తూ, మా కుటుంబం రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. కనుక వారి వారసత్వం తీసుకుందామని అనుకుంటున్నా అని చెప్పింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

Show comments