Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయం రవితో సినిమా.. మధ్యలో త్రిష.. అంజలి బాధ!

Webdunia
సోమవారం, 20 అక్టోబరు 2014 (15:35 IST)
జయం రవి హీరోగా రూపొందుతున్న సినిమాలో అంజలి కథానాయికగా నటిస్తోంది. కొంత గ్యాప్ తర్వాత అంజలి నటిస్తున్న ఈ సినిమాపై సీతమ్మ అంచనాలు పెట్టుకుంది. అయితే అంజలి అంచనాలకు త్రిష గండికొట్టనుందని టాక్ వస్తోంది. అంతే అంజలికి భయం పట్టుకుంది. 
 
జయం రవి హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో తానే ప్రధాన కథానాయికనని అంజలి భావించింది. అయితే, ఆ తర్వాత ఆ సినిమాలో త్రిష కూడా కథానాయికగా జాయిన్ అయింది. దాంతో అంజలికి బాధ పట్టుకుంది. త్రిష ఉండడంతో తన పాత్ర పలుచనైపోతుందని ఆమె తెగ ఫీలవుతోందట.
 
దానికి తోడు ఇప్పుడు ఇందులో ఓ ఐటెం సాంగు కోసం పూర్ణను కూడా తీసుకున్నారు. దీంతో అంజలికి మరింత టెన్షన్ పట్టుకుంది. గ్యాప్ తర్వాత చేస్తున్న ఈ సినిమా కోలీవుడ్‌లో తనకు మంచి బ్రేక్ అవుతుందని అనుకుంటుంటే, ఓ పక్క త్రిష ... మరోపక్క పూర్ణ ఐటెం సాంగుతో తన పాత్రకు ఇక ప్రాధాన్యత ఏం ఉంటుందని అమ్మడు తెగ ఫీలవుతోందట. 

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments