Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిష ''మేము'' ఎప్పుడొస్తుందో.. పూనమ్ బాజ్వా, ఓవియా కూడా..

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2015 (18:38 IST)
త్రిష, పూనమ్ బాజ్వా, ఓవియా నటిస్తున్న సినిమాకు ''మేము'' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాకు ఎన్.పాండియన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు హెచ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతోంది. 
 
ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే జర్నీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రం రిలీజ్ తేదీని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. కాగా త్రిష ప్రస్తుతం బాలకృష్ణ లయన్ సినిమా నటిస్తుండగా.. మరో హారర్ ఫిలిమ్‌లో నటించేందుకు సైతం సంతకం చేసేసిందట.!

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments