Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిల్కీ బ్యూటీ తమన్నాతో కృష్ణవంశీ.. గోవిందుడు తర్వాత హిట్ కోసం..

Webdunia
శుక్రవారం, 19 డిశెంబరు 2014 (11:10 IST)
''గోవిందుడు అందరి వాడేలే'' మోస్తరు ఫలితాలను ఇవ్వడంతో కృష్ణవంశీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇందులో భాగంగా మిల్కీ బ్యూటీ తమన్నాతో తొలిసారిగా కృష్ణవంశీ సినిమా చేస్తున్నాడు.
 
ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్, దిల్ రాజు కలసి కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ చిన్న చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్ కథతో రూపొందుతుందని అంటున్నారు. 
 
ఈ సినిమాలో కథానాయిక పాత్రకు తమన్నాను తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. ఈ విషయంలో ప్రస్తుతం మిల్కీ బ్యూటీతో చర్చలు జరుగుతున్నాయట!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments