Webdunia - Bharat's app for daily news and videos

Install App

39 రోజుల్లోనే.. తమిళ దృశ్యం పాపనాశం షూటింగ్: కమల్ హాసన్‌..

Webdunia
మంగళవారం, 28 అక్టోబరు 2014 (13:08 IST)
తెలుగులో వెంకటేశ్ హీరోగా నటించిన 'దృశ్యం' చిత్రాన్ని తమిళంలో కమల్ హాసన్ హీరోగా 'పాపనాశం' పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ను కేవలం 39 రోజుల్లోనే పూర్తి చేసినట్లు సమాచారం. కమల్ సహకారంతోనే త్వరగా షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేయగలిగామని సినీ యూనిట్ తెలిపింది. 
 
ఇకపోతే.. నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో రూపొందిన 'ఉత్తమ విలన్' షూటింగ్‌ను కూడా కమల్ ఇటీవలే పూర్తి చేశారని తెలిసింది. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు తెలిసింది. 
 
అలాగే 'విశ్వరూపం 2' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరుకోవడంతో, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో కమల్ చిత్రాలు మూడు ఉన్నట్టు అవుతోంది. 'విశ్వరూపం 2' చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లో.. 'పాపనాశం', 'ఉత్తమవిలన్' చిత్రాలను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని కమల్ భావిస్తున్నట్లు సమాచారం. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments