Webdunia - Bharat's app for daily news and videos

Install App

'శ్రీమంతుడు' విడుదలకు సిద్ధం... రూ. 11.5 కోట్లకు శాటిలైట్ రైట్స్ సేల్స్..

Webdunia
శుక్రవారం, 29 మే 2015 (14:32 IST)
కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'శ్రీమంతుడు'. ఈ చిత్రంలో మహేష్ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇటీవల షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్టు ప్రొడక్షన్ వైపుగా దూసుకుపోతోంది. తాజాగా సమాచారం ఏమిటంటే ఈ చిత్ర రైట్స్‌ను జీ-తెలుగు వారు రూ. 11.5 కోట్లకు తీసుకున్నట్లు సమాచారం. 
 
కాగా ఈ సినిమా కంటే ముందు మహేష్ 'ఆగడు' సినిమా రైట్స్ ని రూ.9.75 కోట్లకి తీసుకున్నారు. ఈ సినిమా ఆడియోని జూన్ మూడవ వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కానీ, తాజా సంచారం ప్రకారం ఈ సినిమా ఆడియోను జూలై 17న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments