Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ తల్లికి రెండు కోట్లు.. అతిలోక సుందరి ఓకే..!

Webdunia
మంగళవారం, 31 మార్చి 2015 (12:16 IST)
అలనాటి అతిలోక సుందరి శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ స్పీడు పెంచింది. ఒక వైపు బాలీవుడ్‌లో నటిస్తూనే దక్షిణాది వైపు కూడా కన్నేసింది. రవి ఒడయార్ రూపొందించే 'మదర్' హిందీ సినిమాలో నటించడానికి ఒప్పుకున్న శ్రీదేవి తాజాగా తెలుగులో కూడా ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. 
 
'రన్ రాజా రన్' ఫేం సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ప్రభాస్ తల్లి పాత్ర కోసం చిత్ర దర్శకులు ప్రముఖ నటి కావాలనుకున్నారట. అందుకోసం శ్రీదేవిని సంప్రదించగా ఆమె కూడా వెంటనే ఓకే చెప్పేసిందట. 
 
అయితే రెండు కోట్ల రూపాయలు పారితోషికం ఇస్తేనే అని మెలిక పెట్టిందట. అయినా దర్శకనిర్మాతలు ఓకే చెప్పినట్టు సమాచారం. కాగా ప్రస్తుతం శ్రీదేవి తమిళంలో విజయ్ హీరోగా నటిస్తున్న 'పులి' సినిమాలో మహారాణి పాత్రలో నటిస్తున్నారు. 
 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments