Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్‌లో భారీ ఆఫర్... ఇద్దరు పిల్లల తల్లిగా శ్రియా!

Webdunia
శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (10:42 IST)
టాలీవుడ్, కోలీవుడ్‌లలో క్రేజీ బ్యూటీ శ్రియా. గత కొంత అవకాశాలు లేక వెండితెరకు దూరమైన అమ్మడుకి 'గోపాల గోపాల' మళ్లీ గుర్తింపునిచ్చింది. తాజాగా అమ్మడుకి బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. మలయాళంలో విడుదలై హిట్టు సాధించిన సినిమా 'దృశ్యం'. ఆ తర్వాత విక్టరీ వెంకటేశ్ హీరో నటించిన ఈ  సినిమాలో తెలుగులోనూ విజయం సాధించింది. 
 
ప్రస్తుతం తమిళం, కన్నడ భాషల్లో రూపొందుతున్న దృశ్యం, హిందీలో కూడా రీమేక్ కానుంది. ఇందులో శ్రియ నటించనుంది. ఈ చిత్రంలో శ్రియ ఇద్దరు పిల్లల తల్లి వేషాన్ని పోషించనుంది. అజయ్ దేవగణ్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే. కథానాయిక పాత్ర అక్కడ ఎవరికి దక్కుతుందన్న విషయంపై నిన్నటి వరకు చాలా మంది పేర్లు వినిపించాయి. 
 
చివరికి ఎంతో అనుభవం వున్న శ్రియా అయితేనే ఈ పాత్రకు న్యాయం చేయగలదన్న ఉద్దేశంతో ఆమెను ఎంచుకున్నట్టు చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. కాగా ఇందులో పోలీసాఫీసర్ పాత్రను టబు పోషిస్తోంది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments