సమంతకు ఫేవరేట్‌గా మారిన ఆ బూతు డైలాగ్!

Webdunia
బుధవారం, 2 జులై 2014 (14:49 IST)
టాలీవుడ్ క్రేజీ స్టార్ సమంత, నాగచైతన్య నటించిన "ఆటోనగర్ సూర్య" ఆశించినంత స్థాయిలో ఆదరణ తెచ్చుకోకపోయినా తనకు మాత్రం భలే నచ్చేసిందని అంటోంది. అయితే ఇందులో ఓ డైలాగ్ తనకు ఎప్పటికీ గుర్తిండిపోతుందని చెబుతోంది ఈ భామ. అంతేకాదు ఈ డైలాగ్ ఎప్పటికీ నాకు ఫేవరేట్ అని అంటోంది.

ఇప్పటివరకు చాలా చిత్రాల్లో నటించాను, ఏ డైలాగ్ గుర్తుంటుందో గుర్తుండదో తెలియదు కానీ ఆటోనగర్ సూర్య చిత్రంలో చెప్పిన ఆ డైలాగ్ నాకు ఎప్పటికీ గుర్తుంటుంది అని మరీ చెబుతోంది సమంత. ఆటోనగర్ సూర్య చిత్రంలో విలన్ ఆమెని పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో "పెళ్లి చేసుకో.. కానీ పిల్లలు మాత్రం వాడితోనే.. పిల్లల పోలికలు మాత్రం గ్యారంటీ ఇవ్వలేను ఎందుకంటే పిల్లలు వాడి పోలికలతోనే పుడతారు" అని గట్టిగా చెబుతుంది. ఆ డైలాగ్‌‌‌కి థియేటర్‌లో ఈలలు, చప్పట్లు మారుమోగుతున్నాయి. ఆ డైలాగ్ తనకి బాగా నచ్చిందని చెబుతోంది ఈ భామ.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నలుగురైదుగురు భార్యలని మాట్లాడి ఓ పార్టీ భూస్థాపితం, ఇదేనా జర్నలిజం: తెలంగాణ జనసేన

అమిత్ షా గారూ, ఆయన్ని అరెస్ట్ చేయరా: డిప్యూటీ సీఎం పవన్ డైలాగ్‌తో పగలబడి నవ్విన జనసైనికులు, వీడియో

Vijay : ఢిల్లీలో ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్

రాగి శాసనాలను స్వదేశానికి తెప్పించిన ప్రధాని మోడీ.. ప్రశంసించిన సీఎం విజయ్

మమతా బెనర్జీకి షాకిచ్చిన బరాసత్ ఎంపీ... అన్ని పదవులకు రిజైన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

Show comments