Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌కు 'మరియన్'... రెహ్మాన్ నోట తెలుగు పాట!

Webdunia
గురువారం, 14 మే 2015 (11:43 IST)
ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్ తాజాగా తెలుగులో ఓ పాట పాడారు. గతంలో తమిళ హీరో ధనుష్ నటించిన 'మరియన్' చిత్రాన్ని ఇప్పుడు అదే పేరుతో తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం మాతృకకు రెహ్మాన్ సంగీతం సమకూర్చడమే కాకుండా, అందులో ఓ పాటను కూడా పాడాడు. 
 
ఆ పాట తమిళంలో హిట్ సాంగ్ కావడంతో, ఇప్పుడు ఈ తెలుగు వెర్షన్‌కి కూడా ఆయన చేతే పాడించాలని చిత్ర దర్శక నిర్మాతలు తలచారు. ఈ విషయం గురించి రెహ్మాన్‌ను అడగగా ఆయన అందుకు ఓకే చెప్పారట. దీంతో చంద్రబోస్ రాసిన 'మనసా... పదా' అంటూ సాగే ఈ పాటను ఇటీవలే ఏఆర్ రెహ్మాన్ పాడగా రికార్డు చేశారు.
 

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోపు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

టీవీ యాంకర్‌కు నిద్రమాత్రలు కలిపి... లైంగికదాడికి పాల్పడిన పూజారి!!

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments