Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రాజ తంత్రం'లో ఆకట్టుకుంటున్న రెజీనా...!

Webdunia
గురువారం, 18 డిశెంబరు 2014 (13:15 IST)
టాలీవుడ్, కోలీవుడ్ అంటూ తెలుగు, తమిళ భాషల్లో బిజీగా ఎదుగుతున్న హీరోయిన్ రెజీనా. తాజాగా ఆమె తమిళంలో 'రాజతంత్రం' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె మిచ్చెల్లో డి మెల్లో పాత్రలో కనిపించనుంది. ఈ హీస్ట్ చిత్రం ప్రమోషన్ ని చాలా డిఫరెంట్ గా చేస్తున్నారు దర్శక, నిర్మాతలు. ఈ చిత్రం టీజర్..ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.
 
ట్విట్టర్ ద్వారా చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ లు, పోస్టర్స్ లను యూనిట్ సెలబ్రెటీల ద్వారా విడుదల చేసి క్రేజ్ క్రియేట్ చేసింది. ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలే ఉన్నాయి. తెలుగులోనూ ఈ చిత్రం విడుదల అయ్యే అవకాసం కనిపిస్తోంది. ఇందులో భాగంగా విడుదల చేసిన రెజీనా ఫొటో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. 
 
కాగా రీసెంట్ గా సాయి ధరమ్ తేజ సరసన...పిల్లా నువ్వు లేని జీవితం చిత్రం చేసిన రెజీనా... అదే హీరోతో సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రం చేస్తోంది. మెగా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు వరస ఆఫర్స్ వస్తున్నాయి. వాటిని ఆచితూచి ఎంపిక చేసుకుంటోంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments