Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐస్ క్రీమ్ కారుతూనే ఉంటుందట... ఇప్పుడు రెండు... ఇంకా మూడుసార్లు...

Webdunia
శనివారం, 30 ఆగస్టు 2014 (19:27 IST)
ఇటీవలే ఐస్‌క్రీమ్‌ సినిమా తీసిన రామ్‌గోపాల్‌వర్మ సీక్వెల్‌గా రెండో భాగాన్ని తీస్తున్నారు. దానికి సంబంధించిన ట్రైలర్‌ కూడా పండుగనాడు విడుదల చేశాడు. జెడి చక్రవర్తి, నందు, నవీన, గాయత్రి, సిద్దు, భూపాల్‌, జీవా కీలక పాత్రధారులు. 
 
చిత్ర నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ... సినిమా ఎలా వుంటుందనేది ట్రైలర్‌, పాట చెబుతుంది. వర్మతో వరుసగా సినిమాలు చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులో నలుగురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు. వర్మ సిల్వర్‌జూబ్లీ జరుపుకుంటున్న ఈ ఏడాది నాతో సినిమా చేయడం ఆనందంగా వుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేస్తున్నామని తెలిపారు. 
 
వర్మ మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఎన్‌టిఎఫ్‌ఐ అని వేయడానికి కారణం ఓల్డ్‌ ఫిల్మ్‌ టెక్నాలజీలో ఉపయోగించిన టెక్నికల్‌ వాల్యూస్‌ని ఉపయోగించకుండా కొత్త టెక్నాలజీని ఉపయోగించాం. మొదటి పార్ట్‌ టెస్ట్‌ మాత్రమే. ఇందులో పూర్తి టెక్నాలజీ వాడాను. ఇంకా మూడు భాగాలు కూడా భిన్నంగా చూపిస్తాను అని చెప్పారు. జెడి చక్రవర్తి మాట్లాడుతూ.., పాటను చూసి షాక్‌ అయ్యాను. చాలా అద్భుతంగా వుంది. ప్రతి ప్రేక్షకుడు కొత్తగా ఫీలయ్యేట్లు వుంటుంది అన్నారు.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments