Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారితోషికం ఇస్తేనే ''పండగచేస్కో'' చేస్తా... రామ్ స్పష్టం...!

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2015 (12:40 IST)
ఎంత పెద్ద నటీ, నటులైనా పారితోషికం వియానికి వస్తే, సేవను పక్కన పెట్టి ఖరాఖండిగా మాట్లాడి డబ్బును గుంజుకుంటారు. ఇప్పుడు యంగ్ హీరో రామ్ కూడా అదే పని చేస్తున్నాడు. 'పండగచేస్కో' సినిమాకి మొత్తం పారితోషికం ఇచ్చేవరకు హీరో రామ్ డబ్బింగ్ చెప్పడానికి సిద్దంగా లేడంటూ చిత్రవర్గాలు చెబుతున్నాయి. 
 
తాజా సమాచారం ప్రకారం 'పండగచేస్కో' సినిమాలో నటించిన హీరో రామ్‌కి రూ.3 కోట్లు ప్యాకేజ్‌ని అందించింది కానీ, ఇప్పటివరకూ రూ.2.5 కోట్లని మాత్రమే ఇచ్చారు. ఇక బ్యాలెన్స్‌ను సినిమా రిలీజ్ తరువాత ఇస్తానని ప్రామిస్ చేశారు. అయినా హీరో రామ్ ఈ సినిమాకి ఇంకా వాయిస్ అందించలేదు.
 
ఇక బెల్లంకొండ సురేష్ నిర్మాతతో ఇలాంటి విషయంలో 'కందిరీగ' సినిమా అప్పుడు గొడవ జరిగింది. అందుకని రామ్ ఇలా జాగ్రత్త పడుతున్నాడ౦ట. ఇక ఏమి జరుగబోతుందో వేచి చూద్దాం...

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments