Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెక్ బౌన్స్ కేసులో... రజినీకాంత్ వియ్యంకుడికి అరెస్టు వారెంట్..!

Webdunia
మంగళవారం, 3 ఫిబ్రవరి 2015 (13:14 IST)
బ్యాంకు చెక్ బౌన్స్ అయిన కేసులో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వియ్యంకుడి అరెస్టు ఖాయమని తెలుస్తోంది. ఈ కేసులో కోర్టు ధిక్కరణకు పాల్పడటంతో వియ్యంకుడిని అరెస్టు చేసి హాజరుపరచాలంటూ చెన్నై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంతకు రజినీ వియ్యంకుడు ఎవరో తెలుసా.. తమిళ యువ హీరో ధనుష్ తండ్రి. ప్రముఖ దర్శకుడు కస్తూరి రాజా. 
 
చెన్నై షావుకారుపేటకు చెందిన ఫైనాన్షియర్ ముకున్‌ చంద్‌ బోద్రా వద్ద దర్శకుడు కస్తూరిరాజా 2012లో రూ.65 లక్షల రుణం తీసుకున్నారు. అందుకుగాను కస్తూరిరాజా రెండు చెక్కుల్ని ఇచ్చారు. చెక్కులు బ్యాంకులో బౌన్స్ అవడంతో బాద్రా, చెన్నై జార్జ్‌టౌన్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సోమవారం జరుగగా, కస్తూరిరాజా తరపున చివరు న్యాయవాది కూడా హాజరుకాలేదు. దీంతో న్యాయమూర్తి కస్తూరిరాజాపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments