Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుదూద్ బాధితులకు.. రజనీ రూ.5 లక్షల విరాళం...!

Webdunia
శనివారం, 20 డిశెంబరు 2014 (17:32 IST)
హుదూద్ తుఫాను బాధితుల సహాయార్థం సూపర్ స్టార్ రజనీకాంత్ ఐదు లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. ఆయన ఇందుకుగాను చెక్కును ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి నిధికి పంపించారు. 
 
రజనీకాంత్ నిర్వహిస్తున్న శ్రీ రాఘవేంద్ర పబ్లిక్ చారిటబుల్ ట్రస్టు తరుపున ఆయన ఈ విరాళం అందజేశారు. విశాఖపై హుదూద్ విళయతాండవం చేసినప్పుడు తన మనసు చాలా బాధపడిందన్నారు. త‌న వంతు సాయంగా 5 లక్షల రూపాయిలు అందించినట్టు తెలిపారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments