Webdunia - Bharat's app for daily news and videos

Install App

లింగా దెబ్బ... పారితోషికం సగం చాలంటున్న రజనీ..!

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2015 (18:14 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ముప్పతిప్పలు పెట్టిన చిత్రం 'లింగా'. రజనీ నటించిన లింగా చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టిన బాధ కంటే కూడా ఆ చిత్ర నిర్మాతలు, బయ్యర్ల డిమాండ్‌లతో ఎదుర్కొన్న ఇబ్బందులు ఎక్కువ. 'లింగా' దెబ్బతో రజనీ పంథా మార్చుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. 
 
దేశంలోనే అత్యధికంగా పారితోషికాన్ని పొందే రజనీ కాంత్, ఇప్పుడు సగం చాలంటున్నట్టు సమాచారం. దీంతో నిర్మాతలు యమా హ్యాపీగా ఉన్నారు. రజనీ నటించే సినిమా అంటే మార్కెట్‌లో భారీ అంచనాలే ఉంటాయి. ఏదో ఒక సినిమా ఫెయిల్ అయితే, అన్ని అదే దారిలో పడవు, ఒక మోస్తరి ఆడినా భారీ లాభాలను పొందవచ్చని నిర్మాతల ఆశ.

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments