Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు ''సైవం''లో తాతయ్యగా రాజేంద్రప్రసాద్.. ఉషాకిరణ్ మూవీస్..

Webdunia
బుధవారం, 26 నవంబరు 2014 (12:49 IST)
ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ మళ్లీ ఉషాకిరణ్ మూవీస్ సంస్థ నిర్మించే కొత్త సినిమాలో నటించనున్నాడు. ఆ మధ్య తమిళంలో వచ్చిన 'సైవం' చిత్రాన్ని ఈ సంస్థ రీమేక్ చేస్తోంది.

ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో నాజర్, బేబీ సారా కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా పేరు తెచ్చుకుంది. 
 
దీని హక్కులను ఉషాకిరణ్ మూవీస్ తీసుకుంది. నాజర్ పోషించిన తాత పాత్రలో రాజేంద్రప్రసాద్ నటిస్తాడట. ప్రముఖ దర్శకుడు క్రిష్ దీనికి దర్శకత్వం వహించవచ్చని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

Show comments