Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ-జూ.ఎన్టీఆర్ మధ్య విభేదాలేమీ లేవట...

Webdunia
సోమవారం, 18 ఆగస్టు 2014 (16:01 IST)
అగ్ర హీరో అగ్ర దర్శకుడిమధ్య విబేధాలు వచ్చినట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. వారే పూరీ జగన్నాథ్‌, ఎన్‌టిఆర్‌లు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా షూటింగ్‌ పూరీ నూతన కార్యాలయంలో ఆరంభమై వారంరోజులు సాగింది. ప్రస్తుతం 10 రోజులు గ్యాప్‌ ఇచ్చారు. ఇందులో హీరోయిన్‌ విషయంలో పూరీ తీసుకున్న నిర్ణయం ఎన్‌టిఆర్‌కు రుచించలేదని తెలుస్తోంది. దాంతో వారిద్దరి మధ్య మనస్పర్థలు పొడచూపాయని తెలిసింది. 
 
కానీ ఈ విషయంలో నిర్మాత బండ్లగణేష్‌ మాత్రం అటువంటిది ఏమీలేదని గట్టిగా చెబుతున్నారు. రకరకాల వార్తలు వస్తుంటాయి. అవన్నీ రూమర్సే అంటున్నారు. ఇటీవలే ఆయన 'నీ జతగా నేనుండాలని' అనే సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కావాల్సి వుంది. 
 
కానీ ఈ నెల 22న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పూరీ విషయంపై స్పందిస్తూ... కొన్నిచోట్ల రకరకాల వార్తలు రాసేస్తున్నారు. పూరీ, ఎన్‌టిఆర్‌లు బెస్ట్‌ ప్రెండ్స్‌ అని కూడా అంటున్నారు. ఫ్రెండ్స్‌ మధ్య ఇలాంటివి మామూలేనని ఆయన ఆంతర్యం కాబోలు.

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

ఏపీలో పోలింగ్ తర్వాత తిరుమలకు రేవంత్ రెడ్డి

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

Show comments