Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మేము సైతం''కు పవన్ కల్యాణ్, మహేష్ బాబు దూరం.. ఫ్యాన్స్ హర్ట్!

Webdunia
గురువారం, 27 నవంబరు 2014 (13:02 IST)
టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కల్యాణ్, మహేష్ బాబు ఫ్యాన్స్‌ను హర్ట్ చేశారు. హుదూద్ తుఫాను బాధితుల కోసం టాలీవుడ్ నిర్వహించే మేము సైతం కార్యక్రమానికి ఈ ఇద్దరు దూరంగా ఉంటారని తెలుసుకున్న ఫ్యాన్స్ నిరాశ చెందారు. 
 
హుదూద్ బాధితుల కోసం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ఈ నెల 30వ తేదీన క్రికెట్ మ్యాచ్, కామెడీ స్కిట్ షోలు, డ్యానులు, కబడ్డీ, టంబోలా వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంటే పవన్ కల్యాణ్, మహేష్ బాబు మాత్రం ఈ కార్యక్రమంలోని కొన్ని ప్రోగ్రామ్‌లకు హాజరు కారని తెలుస్తోంది. 
 
ముఖ్యంగా డైన్ విత్ ఫ్యాన్స్ అనే వెంకటేష్ పిలుపునిచ్చిన ప్రోగ్రామ్‌కు పవన్ కల్యాణ్, మహేష్ బాబులు అందుబాటులో ఉండరని తెలియడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments