Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ఓకే బంగారం'' ఆడియో లాంఛ్.. ఏప్రిల్ 4న ముహూర్తం!

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2015 (18:21 IST)
సమ్మర్ రిలీజ్‌కు రెడీగా ఉన్న ''ఓకే బంగారం'' సినిమా ఆడియో లాంఛ్ ప్రోగ్రామ్ ఏప్రిల్ నాలుగో తేదీన అట్టహాసంగా జరుగనుంది. ఇప్పటికే రిలీజైన మెంటల్ మదిలో అనే సింగిల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ లభించిన నేపథ్యంలో ఆడియో సూపర్‌గా ఉంటుందని మణిరత్నం ఫ్యాన్స్ భావిస్తున్నారు. ట్రైలర్‌కే గుడ్ రెస్పాన్స్ లభించగా.. ఏప్రిల్ 4న రిలీజ్ అయ్యే ఆడియో కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 
 
ముంబైలో నివసించే ఓ యంగ్ కపుల్‌ మధ్య జరిగే రొమాంటిక్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నిత్యా మీనన్, దుల్కర్ సల్మాన్ హీరోహీరోయిన్స్‌గా నటిస్తుంగా, ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే.. తెలుగులో ఓకే బంగారంను దిల్ రాజు ఎస్వీసి ఫిలిమ్స్ పతాకంపై రిలీజ్ చేయనున్నారు. 

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments