Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్ళీ అదే జంట... 'బెంగళూర్ డేస్‌'లో శర్వానంద్ సరసన నిత్యా మీనన్..!

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2015 (17:44 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో హిట్ ఫెయిర్‌గా పేరు తెచ్చుకున్న జంట మరో సారి ఒకటవుతోంది. ఇప్పటికే 'ఏమిటో ఈ మాయ', 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' సినిమాలలో జంటగా నటించిన శర్వానంద్, నిత్యామీనన్ మరోసారి హీరో హీరోయిన్లుగా నటించనున్నారు. 
 
మయాళంలో సూపర్ హిట్ట్ అయిన 'బెంగళూర్ డేస్' చిత్రం తెలుగులోకి రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రంలో శర్వానంద్, నిత్యామీనన్‌ల జంట ప్రేక్షకులకు మళ్లీ కనువిందు చేస్తారు. ఇందులో ఇద్దరు భార్యభర్తలుగా కనిపిస్తారు. 
 
మలయాళం మాతృకలో ఈ పాత్రలను నజ్రియా, ఫహాద్ ఫాజిల్ పోషించారు. 'ఓ మై ఫ్రెండ్' ఫేం వేణు శ్రీరాం దర్శకత్వం వహించే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. దిల్ రాజు దీనిని నిర్మిస్తున్నారు. కాగా, ఈ చిత్రం తమిళ వెర్షన్ షూటింగ్ ఇప్పటికే మొదలైంది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments