Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహా బాలయ్యతో మళ్లీ నయనతార రొమాన్స్!

Webdunia
శనివారం, 24 జనవరి 2015 (13:58 IST)
బాలకృష్ణ సరసన మరోసారి నటించేందుకు నయనతార రెడీ అవుతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇదివరకు వచ్చిన 'సింహా', 'శ్రీరామరాజ్యం' చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. దీంతో ఈ జంటతో మరిన్ని చిత్రాలు వస్తాయని సినీ వర్గాలు ఊహించాయి. అయితే నయనతార తమిళ చిత్రాలలో బిజీగా ఉండడంతో టాలీవుడ్‌కు కాస్త దూరమైంది.
 
కొత్త గ్యాప్ తర్వాత మళ్లీ ఈ జంట వెండితెరకు రానుంది. బాలయ్య 99వ చిత్రానికి 'లౌక్యం' ఫేం శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు కోన వెంకట్, గోపీ మోహన్ కలసి దీనికి సంయుక్తంగా డైలాగులు రాస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నటించేందుకు నయనతారను ఎంపిక చేశారు. తమన్ సంగీతం సమకూర్చే ఈ చిత్రం 'లయన్' షూటింగ్ ముగియగానే కొత్త చిత్రం సెట్‌పైకి వస్తుందని సమాచారం.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments