Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేము సైతం : మంచు విష్ణు, మనోజ్ కబడ్డీ టీమ్‌లకు రిఫరీగా మోహన్ బాబు!

Webdunia
బుధవారం, 26 నవంబరు 2014 (12:53 IST)
హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం టాలీవుడ్ నిర్వహించే ''మేము సైతం'' కోసం మోహన్ బాబు రిఫరీ అవతారమెత్తనున్నారు. తన తనయుల మధ్య పోటీకి విలక్షణ నటుడు మోహన్ బాబు మధ్యవర్తి పాత్ర పోషించనున్నారు. 
 
తుపాను బాధితుల సహాయార్థం టాలీవుడ్ నిర్వహించే 'మేము సైతం' కార్యక్రమంలో ఈ ముచ్చట చోటు చేసుకుంటోంది. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 30 మధ్యాహ్నం కబడ్డీ పోటీని ఏర్పాటు చేశారు. 
 
ఇందులో మంచు విష్ణు కెప్టెన్‌గా ఒక జట్టు, మంచు మనోజ్ కెప్టెన్‌గా మరో జట్టు తలపడతాయి. ఈ పోటీకి ఈ సోదరుల తండ్రి మోహన్ బాబు రిఫరీగా వ్యవహరించనున్నారు. ఆయా జట్లలో హీరోలు, హీరోయిన్లు, కమేడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు పాల్గొంటారు.

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments