Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌కు మిస్ ఇండియా నేహ హింజ్.. రాజమౌళి ఫాదర్‌తో..

Webdunia
సోమవారం, 22 డిశెంబరు 2014 (12:01 IST)
2010లో మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న నేహ హింజ్ టాలీవుడ్ అరంగేట్రం చేయనుంది. 'లవ్ యూ సోనియా' అనే సినిమా ద్వారా బాలీవుడ్‌కి పరిచయమైన నేహ.. ప్రస్తుతం రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ (రాజన్న ఫేం) దర్శకత్వం వహిస్తున్న సినిమాలో కథానాయికగా నటిస్తోంది. అప్పుడే ఓ షెడ్యూల్ కూడా చేసేసింది. 
 
ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించింది. "గత నెలలో ఓ రోజు ఫోన్ వచ్చింది. డైరెక్టర్ గారు ఓ కథ చెప్పాలనుకుంటున్నారని, హైదరాబాదు రమ్మనీ అడిగారు. వెంటనే వెళ్లాను. నన్ను చూడగానే ఆయన సెలెక్ట్ చేసేశారు. ఈ సినిమాలో ఎన్నారై యువతిగా నటిస్తున్నాను" అని నేహ వెల్లడించింది. 

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments