Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు చిత్రం... ప్రభాస్ వాయిస్ ఓవర్

Webdunia
మంగళవారం, 28 అక్టోబరు 2014 (14:50 IST)
'మిర్చి' దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న కొత్త చిత్రంలో హీరో మహేష్‌ బాబు అని తెలిసిందే. ఈ చిత్రం సెట్‌పైకి వెళ్ళడానికి దాదాపు పని పూర్తయింది. ఈ నెల 30న పూణెలో  ప్రారంభం కానుంది. గతంలో మిర్చి సినిమాను కొరటాల ఇలాగే ప్రారంభించారు. మొదటగా వైజాగ్‌లో చిత్రించాలనుకున్నా... తుఫాను వల్ల ఆ షెడ్యూల్‌ను పూర్తిగా మార్చేసినట్లు తెలుస్తోంది. 
 
కాగా, ఈ సినిమాలో ప్రభాస్‌ కూడా ఓ చేయి వేస్తున్నాడట. అంటే సినిమాకు వాయిస్‌ ఓవర్‌ను ఇస్తున్నాడు. దీనికోసం చర్చలు జరిగినట్లు తెలిసింది. ఈ సినిమాకు 'కన్నయ్య', 'మగాడు' టైటిల్స్‌ పరిశీనలో వున్నాయి. వాడు మగాడ్రా బుజ్జి అనే టైటిల్‌ను ఇప్పటికే మహేష్ బావ సుధీర్‌ చిత్రానికి పెట్టశారు. 
 
మగాడు అంటే.. రాజశేఖర్‌ చిత్రం కూడా గుర్తుకు వస్తుంది. అదుకే కన్నయ్యకే ఎక్కువ మార్కులు పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, నదియా వంటివారు నటిస్తున్నారు. శ్రుతి హాసన్ హీరోయిన్‌.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments