Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ .. చంద్రబాబునూ కలిశారు!

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2015 (15:39 IST)
మావీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కొత్త అధ్యక్షుడు, నటుడు రాజేంద్ర ప్రసాద్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసే పనిలో బిజీబిజీగా ఉన్నారు. మొన్నటికిమొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన ఆయన.. గురువారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. 
 
అనంతరం మీడియాతో మాట్లాడిన రాజేంద్రుడు, కేవలం మర్యాదపూర్వకంగానే సీఎంను కలసినట్టు చెప్పారు. కేసీఆర్‌ను, చంద్రబాబును కలవడంలో ఎలాంటి ప్రత్యేకత లేదన్నారు. ఇద్దరు సీఎంలు తనకు మంచి స్నేహితులని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. సినీ పరిశ్రమ అభివృద్ధిపై త్వరలోనే సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులతో సమావేశం నిర్వహిస్తానన్నారు. 

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments